- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో : ఓ ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు శివారు పెళ్లూరు వద్ద చోటుచేసుకుంది. మృతుడు చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన మద్ది వెంకట సాయి కృష్ణగా పోలీసులు గుర్తించారు. యువతిది కూడా చీమకుర్తిగా భావిస్తున్నారు. వారిద్దరూ ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్కళాశాలలో చదువుతున్న విద్యార్థులని పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story