వీఆర్వోను చెప్పుతో కొట్టారు

by  |
వీఆర్వోను చెప్పుతో కొట్టారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ధరణి అవగాహన సదస్సు రసాభాసగా మారింది. రెవెన్యూ అధికారుల పై స్థానిక మహిళా రైతులు చెప్పులతో దాడి చేశారు. పాస్ పుస్తకాలు ఇవ్వమంటే రెండేళ్లుగా తిప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూప్రక్షాళన వ్యవహారంలో పలువురి భూములను తక్కువగా నమోదు చేశారని.. సమస్యను పరిష్కారం చేయామంటే చెప్పులు అరిగేలా తిప్పించుకున్నారని మండిపడ్డారు. ఇక స్థానికుల చెప్పు దెబ్బలు తాళలేక వీఆర్వో అక్కడి నుంచి పారిపోయాడు.



Next Story