- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నగరంలోని 45వ డివిజన్ శివజ్యోతినగర్ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి చిరుతను చూసిన స్థానికులు దాన్ని భయపెట్టేందుకు బాణసంచా కాల్చినట్టు చెప్పారు. భారీ శబ్దాలకు చిరుత అడవిలోకి పరుగులు తీసినట్టు వెల్లడించారు. అయితే వారం రోజుల క్రితం కపిలతీర్థం వద్ద రెండు చిరుత పిల్లలు కనిపించిన విషయం తెలిసిందే. తరుచుగా ఇలా చిరుతల సంచారం స్థానికులు భయాందోళనకు గురిచేస్తున్నట్టు వారు తెలిపారు.
Next Story