- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలం హసన్ పల్లి శివారులో సోమవారం నాడు చిరుతపులి సంచారం చేస్తుందని గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా గ్రామంలో తిరిగి శివారు ప్రాంతాలలో గల మేకలను, గొర్రెలను చంపి తిన్నదని వెల్లడించారు.
సోమవారం నాడు చిరుతపులి పాదముద్రలు గమనించిన గ్రామస్తులు చిరుతపులి బారినుండి కాపాడాలని కోరుతున్నారు. గ్రామ శివారులో గల అటవీ ప్రాంతంలోని హెడ్ సీల్స్ ప్రాంతంలో ఈ చిరుత సంచరిస్తుందని భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతపులి బారీ నుండి కాపాడాలని వేడుకుంటున్నారు.
Next Story