- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. లక్ష్మీనగర్ గ్రామంలో పులి ఆవుపై దాడి చేసింది. శని, ఆదివారాల్లో ఈ అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు సమాచారం రావడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. పులి సంచారంపై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు కాలినడకన రాకపోకలు చేస్తారు.
Next Story