గ్రామస్తులపై లాఠీచార్జ్

by  |

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం వాలంకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్న 9 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసులు గ్రామంలోకి వచ్చారు. అయితే గ్రామస్తులు పోలీసులను అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed