- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం వాలంకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్న 9 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసులు గ్రామంలోకి వచ్చారు. అయితే గ్రామస్తులు పోలీసులను అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Next Story