భైంసాలో మరో 17 కేసులు

by  |
భైంసాలో మరో 17 కేసులు
X

దిశ భైంసా: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 17 కేసులు వెలుగులోకి వచ్చాయి. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శనివారం 51 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 17మందికి పాజిటివ్ అని తేలింది. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ సూచించారు.

Next Story

Most Viewed