- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ రూరల్: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువ గళ గీతార్చన వాల్ పోస్టర్ను మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్లో డిసెంబర్ 14 న లక్ష మంది యువతీ, యువకులు సామూహికంగా గీతా పారాయణం చేయనున్నట్లు చెప్పారు. భగవద్గీత జీవన గీత – ప్రేరణ గీత అని.. ఈ కార్యక్రమంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ధర్మ చార్య ప్రముఖ్ తంగేడు నవనిత్ రావు, ఉపాధ్యక్షులు సుధాకర్ రావు, మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Next Story