- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడానికి ఎన్టీఆర్ కారణమని తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ అన్నారు. రేపు ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ ఘాట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పిస్తారని తెలిపారు. వర్దంతి సందర్బంగా రసూల్పురా నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ర్యాలీలో నందమూరి బాలకృష్ణ, సుహాసిని పాల్గొంటారని చెప్పారు. వర్దంతి సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. పేదలను రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని పేర్కొన్నారు.
Next Story