- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకంపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని, ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక సర్వే మాత్రమే పూర్తైందని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సెగ్మెంట్లో ఎవరికి కూడా దళిత బంధు పథకం మంజూరు చేయలేదని, ఈ నెల 16న జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి హుజురాబాద్లో లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు.
ప్రతీ దళిత కుటుంబానికి ఈ పథకం మంజూరు చేయబడుతుందని, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న గ్రామాల్లో ప్రత్యేక అధికారులు లబ్ధిదారుల సర్వే చేయగా, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో కలెక్టర్ కర్ణన్ స్పష్టం చేశారు.
Next Story