జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నరు : జనసేన

by  |
జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నరు : జనసేన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని జనసేన కీలక నేత, పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ అక్రిడేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వానికి సూచించారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

Next Story

Most Viewed