రోజా దంపతులకు జగన్ గ్రీటింగ్స్ 

by  |
రోజా దంపతులకు జగన్ గ్రీటింగ్స్ 
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ తన పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ రోజా దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. రోజా, సెల్వమణి దంపతులపై అక్షింతలు చల్లిన సీఎం జగన్ వారిని దీవించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Next Story

Most Viewed