- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ-ఉత్తరాంధ్ర: విశాఖ టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడటం, వ్యక్తిగత దూషణలు, బూతులు, వ్యవహార శైలిలో మార్పు రావాలి అంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ స్కూల్లో బుద్ధి జ్ఞానం నేర్పబడును అంటూ కొడాలి నాని, అంబటి, వల్లభనేని వంశీ, సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి ఫేస్ క్యాప్స్ను ధరించి వారికి తరగతులు నేర్పుతున్నట్లు విభిన్నంగా నిరసన నిర్వహించారు.
Next Story