- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వాజేడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెంకటాపురం మండలం, బర్లగూడెం గ్రామానికి చెందిన పాయం రమేష్ (20) రొయ్యూరు గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి బ్యాండ్ కొట్టడానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనం పై వస్తున్న రమేష్, పుసూరు బ్రిడ్జి దగ్గర ఏటూరునాగారం వైపు నుండి వాజేడు వస్తున్న ఆటోను వెనుక వైపు నుండి అతి వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న రమేష్ ను ఏటూరు నాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story