- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసును సీబీఐ ఇంకెన్నాళ్లు నాన్చుతుందని నిరసిస్తూ కుటుంబ సభ్యులు బుధవారం ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. దర్యాప్తు మొదలు పెట్టి 8నెలలవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదన్నారు.
2017లో పదోతరగతి చదివే సుగాలి ప్రీతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి స్కూలు యాజమాన్యం, నిందితులపై కఠిన చర్యలకు కుటుంబ సభ్యులు డిమాండ్ చేయగా ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అయితే ఇప్పటిదాకా కేసులో పురోగతి లేదు. దీంతో కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ప్రీతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story