- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశ ఎగుమతులు ప్రస్తుతం ఏడాది జనవరిలో 6.16 శాతం పెరిగి సుమారు రూ. 2 లక్షల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. దిగుమతులు సైతం 2 శాతం పెరిగి సుమారు రూ. 3 లక్షల కోట్లకు చేరుకున్నాయని, సమీక్షించిన నెలలో వాణిజ్య లోటు సుమారు రూ. 1.06 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో ఎగుమతులు 13.58 శాతం క్షీణించి సుమారు రూ. 16.66 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దిగుమతులు 25.92 శాతం తగ్గి రూ. 21.9 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
Next Story