- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఈనెల 24న భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భారత రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు. రాష్ర్టపతి విందుకు దేశంలోని పలువురు ముఖ్యమంత్రులతో సహా సీఎం కేసీఆర్ సైతం హాజరుకానున్నారు. కాగా భారత పర్యటనకు ఎంతగానో ఎదురుచూస్తున్నానని ట్రంప్ పలుమార్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ట్రంప్ కోసం ప్రధాని మోడీ సైతం భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story