- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై ఏపీ డీజీపీకి ఐఎంఏ లేఖ రాసింది. ఈ ప్రమాదంలో వైద్యులను దోషులుగా చూడొద్దని విన్నవించింది. కోవిడ్ కేర్ సెంటర్లను నడిపేందుకు ప్రభుత్వమే అనుమతించిందన్న విషయాన్ని ఐఎంఏ గుర్తుచేసింది.
అత్యవసర పరిస్థితుల్లోనే ప్రైవేట్ కేర్ సెంటర్లకు అనుమతులిచ్చిందని లేఖలో పేర్కొంది. కరోనా కట్టడికి వైద్యులు పోరాడుతున్నారని.. ఈ ఘటనపై రమేశ్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని బాధ్యులను చేయడం తగదని డీజీపీకి సూచించింది. ఎట్టిపరిస్థితుల్లో వైద్యులపై చర్యలు తీసుకోకుండా ఉండాలని కోరింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్కు మెయిల్ ద్వారా లేఖను పంపింది ఐఎంఏ.
Next Story