ఐఏఎస్ శ్రీలక్ష్మికి పదోన్నతి

by  |
ఐఏఎస్ శ్రీలక్ష్మికి పదోన్నతి
X

దిశ,వెబ్‌డెస్క్: ఐఏస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్ లభించింది. కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఆమెకు పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. శ్రీ లక్ష్మిపై పెండింగ్ కేసుల తుది తీర్పులు, డీఓపీటీ నిర్ణయం మేరకు ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని సీఎస్ ఉత్తర్తుల్లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed