- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఐఏస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్ లభించింది. కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఆమెకు పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. శ్రీ లక్ష్మిపై పెండింగ్ కేసుల తుది తీర్పులు, డీఓపీటీ నిర్ణయం మేరకు ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని సీఎస్ ఉత్తర్తుల్లో పేర్కొన్నారు.
Next Story