- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా రెండో క్వాలిఫయర్-2 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో షేక్ జాయెద్ అబుదాబి స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డెవిడ్ వార్నర్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్పై క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగి ఉన్న ఇరు జట్లు ఈ సీజన్లో ఎలాగైన కప్పు సాధించాలని చూస్తున్నాయి. మరి ఈ మ్యాచ్లో ఏ జట్టుపై ఏ జట్టు నెగ్గుతుందో వేచి చూడాలి.
Next Story