- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఇనాంగూడ వద్ద చెరువు ఉధృతిగా ప్రవహించింది.
దీంతో రహదారి పూర్తిగా ధ్వంసమైంది. అందువలన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా వర్షం తగ్గుముఖం పట్టడంతో అధికారులు రోడ్డుకు మరమ్మత్తులు నిర్వహించారు. దాంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పున: ప్రారంభమయ్యాయి.
Next Story