- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్ కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో పార్థసారథిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం రూ. 780 కోట్లు రుణాలను పార్థసారథి తీసుకున్నారు. అలాగే రూ. 720 కోట్లు కస్టమర్ల నిధులను తారుమారు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో పార్థసారథిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశిస్తున్నారు. గత కొంత కాలం నుంచి కార్వీ కన్సల్టెన్సీపై సెబీ ఆంక్షలు విధించింది.
Next Story