- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధం ఎన్నో ఇబ్బందులకు దారి తీస్తోంది. అంతేకాదు.. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నవారే కాదు.. వారి వల్ల ఇతరులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా కర్ణాటకలో కూడా ఇదే జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడిని దొంగచాటుగా కలిసేందుకు వెళ్లింది. ఇది గమనించిన భర్త ఆమెపై దాడి చేసి అరెస్ట్ అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హోసూర్ లో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితే, తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన ప్రియుడిని దొంగచాటుగా కలిసేందుకు ఇంటి నుంచి వెళ్లింది. ఈ క్రమంలో భర్త గమనించి ఆమె వెంటే వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను నిలదీసి తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె తన భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సిప్ కాట్ పోలీసులు భర్తను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
పెళ్లికి గంట ముందు అలా చేసిన వరుడు.. షాకైన వధువు
Next Story