బాలుడిని కొట్టిన ఘటనపై హెచ్‌ఆర్సీ సీరియస్

by  |
బాలుడిని కొట్టిన ఘటనపై హెచ్‌ఆర్సీ సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ మల్కాపూర్ లో 12 ఏళ్ల బాలుడిని పెద్దనాన్న కొట్టిన ఘటనపై హెచ్ ఆర్సీతోపాటు బాలల హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన బాలల హక్కు కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్, ఐసీడీఎస్ పీడీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఈనెల 20 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నది.


Next Story

Most Viewed