బండారు దత్తాత్రేయ‌కు అస్వస్థత

by  |
బండారు దత్తాత్రేయ‌కు అస్వస్థత
X

దిశ, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో హైదర్‌గూడ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం దత్తాత్రేయకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

tag;himachal pradesh governor, bandaru dattatreya, Illnesses,



Next Story

Most Viewed