- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్ : పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పీపీల కొరతతో కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు నిరాశ వ్యక్తపరిచింది. క్రిమినల్ కేసుల విచారణ ప్రక్రియలో ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
అయితే, విచారణలో భాగంగా పీపీల నియామకానికి చర్చలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. 414 పీపీ పోస్టుల్లో 212 భర్తీ అయ్యాయని న్యాయవాది చెప్పారు. న్యాయవాది వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు చర్చలు కాదు.. ఫలితాలు కావాలని ఆగ్రహం వ్యక్తంచేసింది.
Next Story