- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ.నాగార్జునసాగర్:
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ సతీమణి రేఖ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో శనివారం నాగార్జునసాగర్ను సందర్శించారు . ఈసందర్భంగా విజయ విహార్ అతిథిగృహం వద్ద న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు నల్గొండ జిల్లా అదనపు జిల్లా న్యాయమూర్తి భవాని, నిడమనూరు కోర్టు న్యాయమూర్తి పురుషోత్తం రావు స్వాగతం పలికారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం, జలవిద్యుత్ కేంద్రం, బుద్ధవనం, ఎత్తిపోతల జలపాతం తదితర ప్రాంతాలను సందర్శించారు . బుద్దవనంలో మొక్కలను నాటారు.
Next Story