- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎస్వీఎన్ నగల (SVN Jewellers) వ్యాపారి శ్రీనివాసన్ కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన తన కుటుంబంతో కలిసి కోయంబత్తూర్ నుండి తిరుమల వెళ్ళడానికి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదివారం ఉదయం బయలుదేరారు.
మార్గమధ్యంలో ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన కుప్పం సరిహద్దుల్లోని తిరుపత్తూర్ పరిసరాల్లో వాతావరణం అనుకూలించని కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో నగల వ్యాపారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్ ను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.
Next Story