- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > బ్రేకింగ్ న్యూస్.. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
X
దిశ, రాజేంద్రనగర్: శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ మరోసారి బయటపడింది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి ఎయిర్పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుకున్నారు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. టాంజానియా దేశస్తుడు జాన్ విలియమ్స్ నుంచి దాదాపు రూ. 20 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని హెరాయిన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.
Next Story