- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హర్యానా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురందించింది. వివరాల్లోకి వెళితే.. హర్యానా స్టాఫ్ రిక్రూట్మెంట్ సెలక్షన్ కమిషన్ (HSSC) మహిళా కానిస్టేబుల్ దుర్గా శక్తి రిక్రూట్మెంట్ వ్రాత పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్ష కోసం లక్షా 66 వేల మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసినవారిలో 4,925 మంది మెరిట్లో చోటు దక్కించుకున్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) డిసెంబర్ 29న పంచకులలోని సెక్టార్-3లోని తౌదేవి లాల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం నేటి నుంచి అడ్మిట్ కార్డుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 698 పోస్టులకు 11 జిల్లాల్లో డిసెంబర్ 12న రాత పరీక్ష నిర్వహించారు.
Next Story