- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కామారెడ్డి : హర్యానా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని ఓ దాబాలో హర్యానా నుంచి మద్యం తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో రెండు లక్షల విలువ చేసే మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం నిలువ ఉంచిన తండ్రి కొడుకులు బబ్లు అలియాస్ మహేష్ , సత్యనారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story