- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్ రావు పర్యటించి లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించారు. జోగిపేటలో అనవసరంగా వాహనాలపై తిరుగుతున్న వారిని తిరుగొద్దంటూ హెచ్చరించారు . అలా తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. రోడ్లపై ఎవరు తిరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు . జోగిపేటలో ఫైరింజన్లతో హైపోక్లోరైడ్ సోడియంతో చేస్తున్న పిచికారిని ఆయన పరిశీలించారు . అనంతరం అందోల్ – జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో లాక్ డౌన్ దృష్ట్యా . . అధికారులతో , పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Tags: Harish Rao’s, visit, Jogipeta, sangareddy
Next Story