- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సాంఘీక, గిరిజన, బీసీ, జనరల్ గురుకులాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాల కోసం రిపోర్టింగ్ గడువును పొడిగంచారు. రిపోర్టింగ్ గడువు 28 వరకు పొడిగించినట్టు వీటీజీసెట్ కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో ఎంపికైన విద్యార్థులు ఈ నెల 19వ తేదీలోగా రిపోర్ట్ చేయాల్సి ఉండగా.. ఆ గడువును 28 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.
Next Story