ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం అప్పుడే

by  |
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం అప్పుడే
X

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ 12వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు 25 కేంద్రాలను ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. రైతుల ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు.



Next Story

Most Viewed