- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అక్టోబర్ 12వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు 25 కేంద్రాలను ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. రైతుల ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు.
Next Story