- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. త్వరలోనే 800 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్ఆర్ ఆంజనేయులు స్పష్టం చేశారు. 670 జూనియర్ అసిస్టెంట్స్, మరో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు. వివిధ శాఖలల్లో ఉన్న ఖాళీలను గుర్తించామని వాటి భర్తీపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకణంపై రాష్ట్ర హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఏపీపీ ఎస్సీ సెక్రటరీ పీఎస్ఆర్ ఆంజనేయులు స్పష్టం చేశారు.
Next Story