- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయలను తీసుకొస్తున్న వందే భారత్ మిషన్ విమానాల్లో ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దామన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ. కోటీ 60 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Next Story