- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ సూపరింటెండెంట్ పేషీలో కరోనా
<p>దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో కరోనా కల్లోలం ఎంతమాత్రం ఆగడం లేదు.టెస్టులు ఎక్కువగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిండంతో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేషీలో కరోనా కలకలం రేపింది. శుక్రవారం పేషీలోని ఓ సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ సోకినట్టు సమాచారం.</p>

X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో కరోనా కల్లోలం ఎంతమాత్రం ఆగడం లేదు.టెస్టులు ఎక్కువగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిండంతో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేషీలో కరోనా కలకలం రేపింది. శుక్రవారం పేషీలోని ఓ సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ సోకినట్టు సమాచారం.
Next Story






