- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్తో చికిత్స పొందుతూ మూడ్రోజుల క్రితం ఓ వ్యక్తి చనిపోగా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, గ్రామస్తులు ముందుకు రాలేదు. దీంతో గ్రామస్తులు ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించగా.. మూడు పీపీఈ కిట్లే పంపిణీ చేశారు. ఇదే క్రమంలో స్థానికంగా ఉండే జేసీబీ ఓనర్తో మాట్లాడి కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు.
Next Story