- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆందోల్: ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వరద వస్తుండడంతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది. ప్రాజెక్టులోకి బుధవారం 6,300 క్యూసెక్కులు, గురువారం 7,330 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగింది. ఈ ఏడాది ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 17 వేల క్యూసెక్కుల వరద వచ్చిందని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ రామస్వామి తెలిపారు. మొన్నటి వరకు సింగూర్ ప్రాజెక్టులో నీరు లేక వేలవేల లాడిన ప్రాజెక్టు నేడు నీటితో నిండు కుండలా కళకళలాడుతోంది.
Next Story