- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైతుల ఆందోళన..
by Shyam |

X
ఏపీలోని నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు.తాము తీసుకొచ్చిన పత్తిపంటను వ్యవసాయ మార్కెట్ అధికారులు కొనుగోలు చేయకుండా దళారుల వద్ద కొనుగోలు చేయడం ఎంటనీ ఆగ్రహం వ్యక్తంచేశారు.వారు తీసుకువచ్చిన ట్రాక్టర్లను మార్కెట్ ప్రధాన గేట్లకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.తమకు న్యాయం చేయాలని లేనియెడల ఆందోళనలను ఉధృతం చేస్తామని రైతులు మార్కెట్ అధికారులను హెచ్చరించారు.
Next Story