- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఏపీలోని నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు.తాము తీసుకొచ్చిన పత్తిపంటను వ్యవసాయ మార్కెట్ అధికారులు కొనుగోలు చేయకుండా దళారుల వద్ద కొనుగోలు చేయడం ఎంటనీ ఆగ్రహం వ్యక్తంచేశారు.వారు తీసుకువచ్చిన ట్రాక్టర్లను మార్కెట్ ప్రధాన గేట్లకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.తమకు న్యాయం చేయాలని లేనియెడల ఆందోళనలను ఉధృతం చేస్తామని రైతులు మార్కెట్ అధికారులను హెచ్చరించారు.
Next Story