- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరింది. గత ఏడాది ఆమె కూతురు మాజీ జెడ్పీ చైర్మన్ శోఖా స్వాతిరాణి, అల్లుడు గణేష్ టీడీపీకి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శోభా హైమావతి టీడీపీకి రాజీనామ చేసి వైసీపీ కండువ కప్పుకుంది. రానున్న ఎన్నికల్లో హైమావతి ఎస్ కోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story