- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
దేశంలోని బ్యాంకులకు నిరర్ధక ఆస్తులు అంతకంతకూ పెరిగిపోతున్నందున వాటిని తగ్గించి, ఆ పెండింగ్ బకాయిలను వసూలు చేసేందుకు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం తప్పనిసరి రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు.
మొండి బకాయిలు వసూలు చేయడంలో బ్యాడ్ బ్యాంక్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. చాలా దేశాల్లో బ్యాడ్ బ్యాంక్ మంచి ఫలితాలనిచ్చిందని, మనదేశంలోనూ దీని ఏర్పాటుకు అధ్యయనం జరగాల్సిన అవసరం ఏంతైనా ఉందని దువ్వూరి వెల్లడించారు.
Next Story