- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రాజేంద్రనగర్: గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఫారెన్ కరెన్సీ తరలిస్తూ ఓ వ్యక్తి సీఐఎస్ఎఫ్ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం చోటుచేసుకుంది. ఎయిర్పోర్టు అధికారుల వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో మహమ్మద్ అనే వ్యక్తి దుబాయ్ వెళ్తున్నాడు. అతనిపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్, ఇంటిలిజెన్స్ అధికారులు లగేజీ తనిఖీ చేయగా.. బ్యాగులో రూ. కోటి 30 లక్షల విదేశీ కరెన్సీని గుర్తించి, స్వాదీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని విచారణ నిమిత్తం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
Next Story