- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా లో పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వ్యక్తులు పెళ్లి మండపంలో ప్రవేశిచడంతో పెళ్లిలో పాల్గొన్నవారు ఆందోళన చెందిన ఘటన ముదినేపల్లి కొత్తూరులో చోటు చేసుకుంది. వేణుగోపాల కృష్ణయ్య కల్యాణ మండపంలో వివాహం జరిగింది. వివాహ విందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఇంతలో పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వ్యక్తులు వచ్చారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే వారంతా వడ్డించడానికి గుడివాడ నుంచి వచ్చిన క్యాటరింగ్ బృందం అని తెలిసి అంతా అవాక్కయ్యారు. వీరంతా, పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్ ధరించి పెళ్లికి వచ్చిన బంధు, మిత్రులకు భోజనం వడ్డించారు.
Next Story