- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.సెప్టెంబర్ 21నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఎమ్మెల్యేలు అందరికీ టెస్టులు చేయగా.. అందులో ఐదుగురికి కరోనా సోకిందని వైద్యులు ధృవీకరించారు.
దీంతో వారందరినీ వెంటనే హోం ఐసోలేషన్ కు తరలించారు. అంతేకాకుండా, వీరికి ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్నవారందరూ టెస్టులు చేయించుకోవాలని ఆదేశాలు జారీఅయ్యాయి.
Next Story