ఐదుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్..

by  |
ఐదుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్..
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.సెప్టెంబర్ 21నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఎమ్మెల్యేలు అందరికీ టెస్టులు చేయగా.. అందులో ఐదుగురికి కరోనా సోకిందని వైద్యులు ధృవీకరించారు.

దీంతో వారందరినీ వెంటనే హోం ఐసోలేషన్ కు తరలించారు. అంతేకాకుండా, వీరికి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ టెస్టులు చేయించుకోవాలని ఆదేశాలు జారీఅయ్యాయి.

Next Story

Most Viewed