బీజేపీ కార్యాలయంలో మొదలైన సందడి.. సంబరాలకు రెడీ

by  |
బీజేపీ కార్యాలయంలో మొదలైన సందడి.. సంబరాలకు రెడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఓట్ల లెక్కింపులో అన్ని రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. నేతలంతా సంబురాలకు సిద్ధమవుతున్నారు. దీపావళి వేడుకలు ముందస్తుగానే వచ్చాయని నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర ముఖ్య నేతలంతా చేరుకున్నారు. అక్కడి నుంచే ఫలితాలను సమీక్షిస్తున్నారు. ఒక్కొక్కరుగా నేతలు, కార్యకర్తలు రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటుండటంతో పార్టీ ఆఫీస్​కోలాహలంగా మారింది

హుజురాబాద్ కౌంటింగ్.. వెలవెలబోయిన తెలంగాణ భవన్


Next Story

Most Viewed