- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఓట్ల లెక్కింపులో అన్ని రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. నేతలంతా సంబురాలకు సిద్ధమవుతున్నారు. దీపావళి వేడుకలు ముందస్తుగానే వచ్చాయని నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర ముఖ్య నేతలంతా చేరుకున్నారు. అక్కడి నుంచే ఫలితాలను సమీక్షిస్తున్నారు. ఒక్కొక్కరుగా నేతలు, కార్యకర్తలు రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటుండటంతో పార్టీ ఆఫీస్కోలాహలంగా మారింది
హుజురాబాద్ కౌంటింగ్.. వెలవెలబోయిన తెలంగాణ భవన్
Next Story