- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో: వివాహేతర సంబంధం ఓ వ్యాపారి ప్రాణం తీసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈ దారుణ హత్య వెలుగు చూసింది. ఇదే గ్రామానికి చెందిన ఫెర్టిలైజర్ వ్యాపారి మోదుగుల పూర్ణచంద్రరావు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పంట కాలువలో పడేశారు. అయితే, హత్య చేసిన నిందితుల వివరాలు తెలియలేదు. కాగా, ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే పూర్ణచంద్రయ్యను హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story