- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ-నల్లగొండ: అకాల వర్షానికి నల్లగొండ ముషంపల్లి గ్రామానికి చెందిన కారింగు యాదయ్య అనే రైతు తీవ్రంగా నష్టపోయారు. తనకు ఉన్న ఎకరం భూమిలో ఆయన కోళ్ళ షెడ్డు నిర్మాణం చేపట్టి అందులో దాదాపు నాలుగు వేల బాయిలర్ కోడి పిల్లలను తన సొంత ఖర్చులతో వేసుకున్నాడు. అకాల వర్షం కారణంగా, భారీ వరద రావడంతో ఆ కోళ్ల షెడ్డులో ఉన్న కోడి పిల్లలు చనిపోయాయి. దాదాపుగా ఎనిమిది లక్షలు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. కాగా తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.
Next Story