- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగలడంతో రైతు బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కోదాడ మండలం కూచిపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శెట్టి రాముడు (42) గురువారం ఉదయం నారుమడికి నీళ్లు పెట్టడానికి తన వ్యవసాయ పొలానికి వెళ్లి మోటార్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందారు. సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి వెతకడం ప్రారంభించారు. బావిలో చెప్పులు కనపడటంతో గాలించారు. రాత్రి 11 గంటల సమయంలో రాముడి శవం దొరికింది. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పటల్కు తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు.
Next Story