- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఇసిఎల్) కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగి కూమార్తె ఆరోగ్యం కోసం ఆ సంస్థ ఆర్థిక సాయం చేసింది. కంపెనీ తన ఉద్యోగికి రూ.16 కోట్లు ఇచ్చిందని సంస్థ జనరల్ మేనేజర్ శశాంక్ శేఖర్ దేవాంగన్ తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఆ ఉద్యోగి 2 ఏళ్ల కుమార్తె స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి మందు జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్, అది చాలా ఖరీదైనది. ఈ వ్యాధి కారణంగా వెన్నుముకలో ఉండే మోటార్ న్యూరాన్లు ప్రభావితం అవుతాయి.అంతేకాకుండా ఇది క్రమంగా కండరాల బలహీనతకు దారితీస్తుంది. ఈ ఔషధాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని దేవాంగన్ చెప్పారు.
Next Story